Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:43 IST)
చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థిని శవమై కనిపించిందని.. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే.. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‍‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ మద్రాస్‌లో 32 ఏళ్ల ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments