Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:43 IST)
చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థిని శవమై కనిపించిందని.. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే.. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‍‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ మద్రాస్‌లో 32 ఏళ్ల ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments