Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 84 ఏనుగులు చనిపోయాయ్.. మగ ఏనుగులే అధికం: కాళిదాస్

ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు. కోయంబత్తూర్‌

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (09:22 IST)
ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు.

కోయంబత్తూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాళిదాస్.. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు, సత్యమంగళం, కడ రాష్ట్రంలోని నీలగిరి, కోయం బత్తూర్‌, సత్యమంగళం, కడలూర్‌, కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా 1,000 నుంచి 1,500 వరకు ఏనుగులు ఉన్నాయని, పలు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని, అనారోగ్యంతో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. గత యేడాది రాష్ట్రంలో 84 ఏనుగులు మృతి చెందగా వాటిలో మగ ఏనుగులు అధికమని చెప్పుకొచ్చారు.
 
అడవుల్లో కూడా కరువు చోటుచేసుకుంటుండడంతో జనవాసల్లోకి వస్తున్న ఏనుగులు మృత్యువాత పడుతున్నాయని చెప్పుకొచ్చారు. మానవులు అవసరాల నిమిత్తం ఆక్రమణలకు పాల్పడుతుండడంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యమృగాలపై కూడా పడిందన్నారు. అంతేకాకుండా చట్టానికి విరుద్ధంగా రైతులు పంట పొలాల వద్ద విద్యుత కంచెలను ఏర్పాటుచేసుకోవడం, ఆ ప్రాంతాలకు వెళ్లిన ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందుతున్నాయన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments