Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ నగ్న ఫోటోలున్నాయని కామాంధుడి బ్లాక్‌మెయిల్.. యువతి బలవన్మరణం

ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:33 IST)
ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తానని నిత్యం వేధిస్తూ వెంటాడిన ఆ కామాంధుడి చర్యలకు తాళలేక 21 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని బన్నూరుకు చెందిన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. తండ్రి లేకపోవడంతో.. తల్లి సంరక్షణలో ఉంటూ కాలేజీ చదువుకుంటున్న ఆ యువతి.. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. అంతలో ప్రేమ పేరుతో రవి వేధించాడు. అమ్మకు సంబంధించిన ఫోటోలున్నాయని లక్ష రూపాయలు ఇవ్వాలని.. చెప్పినట్లు వినాలని బెదిరించాడు. 
 
ఈ బెదిరింపులు ఆగకపోవడంతో పాటు స్నేహితుల ముందు ఆ కామాంధుడు బెదిరించడంతో అవమానానికి గురైన బాధితురాలు.. గురువారం అర్థరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments