Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ నగ్న ఫోటోలున్నాయని కామాంధుడి బ్లాక్‌మెయిల్.. యువతి బలవన్మరణం

ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:33 IST)
ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తానని నిత్యం వేధిస్తూ వెంటాడిన ఆ కామాంధుడి చర్యలకు తాళలేక 21 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని బన్నూరుకు చెందిన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. తండ్రి లేకపోవడంతో.. తల్లి సంరక్షణలో ఉంటూ కాలేజీ చదువుకుంటున్న ఆ యువతి.. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. అంతలో ప్రేమ పేరుతో రవి వేధించాడు. అమ్మకు సంబంధించిన ఫోటోలున్నాయని లక్ష రూపాయలు ఇవ్వాలని.. చెప్పినట్లు వినాలని బెదిరించాడు. 
 
ఈ బెదిరింపులు ఆగకపోవడంతో పాటు స్నేహితుల ముందు ఆ కామాంధుడు బెదిరించడంతో అవమానానికి గురైన బాధితురాలు.. గురువారం అర్థరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

తర్వాతి కథనం
Show comments