Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:50 IST)
కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 21 మంది నర్శింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ సోకింది. వీరంతా కేరళ నుంచి కర్నాటకకు వచ్చిన విద్యార్థులు కావడం గమనార్హం. 
 
విద్యార్థినులంతా పేయింగ్‌ గెస్టులు ఉండగా భవనాన్ని మూసివేశారు. 24 మంది ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. విద్యార్థునులు కాటిహల్లి పారిశ్రామిక ప్రాంతంలో నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21 మంది కరోనా సోకిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు జూలై 26కి ముందు హసన్‌కు వచ్చారు. 
 
వారంతా ప్రతికూల ఆర్‌టీపీసీఆర్‌ సర్టిఫికెట్లను సమర్పించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించగా గత మంగళవారం ఓ విద్యార్థికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments