కర్నాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:50 IST)
కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 21 మంది నర్శింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ సోకింది. వీరంతా కేరళ నుంచి కర్నాటకకు వచ్చిన విద్యార్థులు కావడం గమనార్హం. 
 
విద్యార్థినులంతా పేయింగ్‌ గెస్టులు ఉండగా భవనాన్ని మూసివేశారు. 24 మంది ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. విద్యార్థునులు కాటిహల్లి పారిశ్రామిక ప్రాంతంలో నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21 మంది కరోనా సోకిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు జూలై 26కి ముందు హసన్‌కు వచ్చారు. 
 
వారంతా ప్రతికూల ఆర్‌టీపీసీఆర్‌ సర్టిఫికెట్లను సమర్పించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించగా గత మంగళవారం ఓ విద్యార్థికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments