Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..

ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోక

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:24 IST)
ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. పైశాచికంగా జూనియర్ విద్యార్థులతో మురుగునీరు తాగించారు. 
 
జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 
 
ఈ దారుణంపై సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి బుధవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్‌పై స్పందించిన యాజమాన్యం 21 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అంతేగాకుండా ఘటనపై దర్యాప్తుకనకు ఓ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments