Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గా మారణకాండ: 11 మందికి జీవిత ఖైదు, 13 మందికి ఏడేళ్ల శిక్ష.. మోడీకి క్లీన్‌చిట్!

గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతన

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (14:07 IST)
గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతనికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. పదేళ్లకు పైగా ఈ కేసుపై విచారణ కొలిక్కి వచ్చింది. తొలుత 66 మందిని నిందితులుగా గుర్తించారు. అయితే వారిలో 36 మందిని నిర్దోషులుగా గుర్తించారు. 
 
వీరిలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి ఆచూకీ మాత్రం తెలియలేదు. 24 మందిని దోషులుగా నిర్ధారించారు. వారిలో 11 మందికి జీవితఖైదు, 13మందికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన వారిలో ఆయుర్వేద డాక్టర్ అతుల్ వేద్, వీహెచ్‌పీ నాయకుడు  కూడా ఉన్నారని సిట్ కోర్టు వెల్లడించింది. 
 
కాగా, 2002 ఫిబ్రవరి 28... గుజరాత్ ఓ చీకటి దినం. ఆ రోజున గుల్బర్గా సొసైటీపై అల్లరి మూకలు దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశారు. మృతిచెందిన వారిలో మాజీ కాంగ్రెస్ ఎంపీతో సహా ఎహసాన్ జాఫ్రీ కూడా ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments