Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 1 నుండి 200 ప్యాసింజర్‌ రైళ్లు

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:17 IST)
వలసకార్మికులను తరలించే శ్రామిక్‌ రైళ్లతో పాటు జూన్‌ 1 నుండి ప్యాసింజర్‌ రైళ్లను కూడా నడపనుంది. వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న 15 రైళ్లతో పాటు  200 అదనపు రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ బోగీలను కూడా అనుమతించినట్లు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నెల 12 నుండి అనుమతించిన 15 ప్రత్యేక రైళ్లు ఎసిబోగీలతో మాత్రమే ప్రయాణించిన సంగతి తెలిసిందే.

అలాగే ప్రయాణికులు మాస్కులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం, భౌతిక దూరం వంటి ఆదేశాలను విధిగా పాటించాల్సిందేనని సూచించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్రం ఆదేశించినప్పటికీ, బస్సు సర్వీసులు, ఇతర ప్రజా రవాణాపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 12 వేల రైళ్లు ప్రయాణించేవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments