Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 వీధికుక్కలను విషం పెట్టి చంపాడు.. మిఠాయిషాపు ఓనర్ అరెస్ట్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:01 IST)
ఒడిశాలోని కటక్‌ జిల్లాలో 20 వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన ఓ మిఠాయి దుకాణాదారుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దుకాణంలో సమీపంలో ఐదు రోజులుగా వీధికుక్కలు మొరగడంతో పాటు చిందర వందర చేయడాన్ని తట్టుకోలేక .. వాటికి విషం పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
 
చనిపోయిన శునకాలను సమీపంలోని గోతిలో పడేయడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తంగి-చౌడ్‌వార్‌ బ్లాక్‌లోని శంకర్‌పూర్‌ గ్రామ మార్కెట్‌ చుట్టూ మరికొన్ని కళేబరాలను గుర్తించారు.
 
శునకాలు రాత్రంగా ఒకటే మొరగడంతో పాటు షాప్‌ వద్ద చిందవందర సృష్టిస్తున్నాయనే ఉద్దేశంతో తానే విషం పెట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపిసి.. జంతువుల పట్ల హింస నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments