Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 వీధికుక్కలను విషం పెట్టి చంపాడు.. మిఠాయిషాపు ఓనర్ అరెస్ట్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:01 IST)
ఒడిశాలోని కటక్‌ జిల్లాలో 20 వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన ఓ మిఠాయి దుకాణాదారుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దుకాణంలో సమీపంలో ఐదు రోజులుగా వీధికుక్కలు మొరగడంతో పాటు చిందర వందర చేయడాన్ని తట్టుకోలేక .. వాటికి విషం పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
 
చనిపోయిన శునకాలను సమీపంలోని గోతిలో పడేయడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తంగి-చౌడ్‌వార్‌ బ్లాక్‌లోని శంకర్‌పూర్‌ గ్రామ మార్కెట్‌ చుట్టూ మరికొన్ని కళేబరాలను గుర్తించారు.
 
శునకాలు రాత్రంగా ఒకటే మొరగడంతో పాటు షాప్‌ వద్ద చిందవందర సృష్టిస్తున్నాయనే ఉద్దేశంతో తానే విషం పెట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపిసి.. జంతువుల పట్ల హింస నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments