Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 వీధికుక్కలను విషం పెట్టి చంపాడు.. మిఠాయిషాపు ఓనర్ అరెస్ట్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:01 IST)
ఒడిశాలోని కటక్‌ జిల్లాలో 20 వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన ఓ మిఠాయి దుకాణాదారుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దుకాణంలో సమీపంలో ఐదు రోజులుగా వీధికుక్కలు మొరగడంతో పాటు చిందర వందర చేయడాన్ని తట్టుకోలేక .. వాటికి విషం పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
 
చనిపోయిన శునకాలను సమీపంలోని గోతిలో పడేయడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తంగి-చౌడ్‌వార్‌ బ్లాక్‌లోని శంకర్‌పూర్‌ గ్రామ మార్కెట్‌ చుట్టూ మరికొన్ని కళేబరాలను గుర్తించారు.
 
శునకాలు రాత్రంగా ఒకటే మొరగడంతో పాటు షాప్‌ వద్ద చిందవందర సృష్టిస్తున్నాయనే ఉద్దేశంతో తానే విషం పెట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపిసి.. జంతువుల పట్ల హింస నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments