Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదర్భలో 20 మంది రైతులు మృతి.. కంటిచూపు కూడా కోల్పోయారు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (17:37 IST)
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్ జిల్లాలో అధికారులు హైలర్ట్ ప్రకటించారు.
 
ఈ ప్రాంతంలో పత్తి చేలకు పురుగులమందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో గత నెలలో 20 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 600 మంది రైతులు పురుగులమందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments