Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఘోర విషాదం, కల్తీ మద్యం సేవించి 20 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (17:03 IST)
కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా కొందరు మందు బాబులు మాత్రం తెగబడి వాటిని సేవిస్తుంటారు. అది చివరికి ప్రాణాలకు ముప్పుగా మారుతుంటుంది. ఈ క్రమంలో హర్యానాలో ఓ విషాదం చోటుచేసుకున్నది. కల్తీ మద్యం సేవించడంతో దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
 
హరియానా సోనిపట్‌లో ఈ విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 20 మంది మృత్యువాత పడిన ఘటనపై సోనిపట్ ఏఎస్పీ వీరేంద్రసింగ్ స్పందించారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది కానీ ఇప్పటివరకు ఎవరిపైనా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 
 
నలుగురు మృతదేహాల శాంపిల్స్ తీసి టెస్టులకు పంపించాం. ఈ కేసులో దోషులు లేదా ఇందుకు బాధ్యులు ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ఇలాంటి ఘటన జరిగితే తమకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments