Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లి ఎంత పని చేసిందబ్బా... రెండేళ్ళ చిన్నారి మృతి!

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (17:17 IST)
ఓ నల్లపిల్లి చేసిన పనికి రెండేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పిల్లి రూపంలో మృత్యువు రావడంతో రెండేళ్ళ చిన్నారి చనిపోయిన విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై అయనావరం ప్రాంతంలో నివసిస్తున్న దంపతులు శనివారం సాయంత్రం తమ చిన్నారిని టీవీ టేబుల్‌ పక్కన పడుకోబెట్టి పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోకి దూరిన పిల్లి టీవీని నెట్టేయడంతో పాప తలపై పడి తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక కీల్పాక్ ప్రభుత్వ హాస్పిటల్‌గా తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అంతసేపూ తమ కళ్ల ముందే అల్లారుముద్దుగా ఆడుకున్నపాప మృతి చెందిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments