Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి విద్యార్థిపై హేయమైన చర్య... జ్యూస్‌లో మూత్రం కలిపి తాగమని?

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (21:44 IST)
తమిళనాడులో తోటి విద్యార్థిపై హేయమైన చర్యకు పాల్పడ్డారు ఆతని స్నేహితులు. తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు వ్యక్తులు మూత్రంతో కలిపిన జ్యూస్ తాగమని తోటి విద్యార్థిపై ఒత్తిడి తెచ్చినందుకు సస్పెండ్ చేయబడ్డారు. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రామ్‌జీ నగర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ వి.నాగరాజ్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తక్షణ చర్యగా, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించింది.
 
దీనిపై కమిటీ ఒక నిర్ధారణకు వచ్చి జనవరి 18, 2024న తమ దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments