తోటి విద్యార్థిపై హేయమైన చర్య... జ్యూస్‌లో మూత్రం కలిపి తాగమని?

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (21:44 IST)
తమిళనాడులో తోటి విద్యార్థిపై హేయమైన చర్యకు పాల్పడ్డారు ఆతని స్నేహితులు. తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు వ్యక్తులు మూత్రంతో కలిపిన జ్యూస్ తాగమని తోటి విద్యార్థిపై ఒత్తిడి తెచ్చినందుకు సస్పెండ్ చేయబడ్డారు. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రామ్‌జీ నగర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ వి.నాగరాజ్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తక్షణ చర్యగా, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించింది.
 
దీనిపై కమిటీ ఒక నిర్ధారణకు వచ్చి జనవరి 18, 2024న తమ దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments