లుథియానా కోర్టులో భారీ పేలుడు : ఇద్దరి మృతి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోర్టు బాత్రూమ్ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోర్టు ప్రాంగణంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కోర్టు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని బాత్రూమ్‌లో మధ్యాహ్నం 11.22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ అద్దాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. 
 
సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు వెళ్లి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఈ పేలుడు సంభవించిన కోర్టు ప్రాంగణం నగరం నడిబొడ్డున కమిషనరు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments