Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్‌

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:18 IST)
భారత్‌లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. మరోవైపు వ్యాక్సినేసన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో సుమారు 2.80కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం ఒక్కరోజే సుమారు 18.40 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 23,285 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,97,237కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫెక్షన్‌ 1.74 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కొత్త కేసులు 85.6 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. గత నెల నుండి ఇక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments