Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్ని ఢీకొట్టే ధీరులు.. ఫుడ్ పాయిజన్‌తో అల్లాడారు. ప్రమాదంలో 160 మంది సైనికులు

కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికుల

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:01 IST)
కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతరాత్రి భోజనంలో వడ్డించిన చేప కారణంగా వారి ఆరోగ్యం ఉన్నట్లుండి తిరగబెట్టి ఉండొచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
 
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రుల పాలైన సీఆర్‌పిఎఫ్ సిబ్బందిలో కొంతమందికి ఐవీ డ్రిప్స్ అందించారు. ఇతరులకు వారి స్థితిని బట్టి మాత్రలతో సరిపెట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఆసుపత్రిని సందర్శించి సైనికుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments