Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్ని ఢీకొట్టే ధీరులు.. ఫుడ్ పాయిజన్‌తో అల్లాడారు. ప్రమాదంలో 160 మంది సైనికులు

కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికుల

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:01 IST)
కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతరాత్రి భోజనంలో వడ్డించిన చేప కారణంగా వారి ఆరోగ్యం ఉన్నట్లుండి తిరగబెట్టి ఉండొచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
 
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రుల పాలైన సీఆర్‌పిఎఫ్ సిబ్బందిలో కొంతమందికి ఐవీ డ్రిప్స్ అందించారు. ఇతరులకు వారి స్థితిని బట్టి మాత్రలతో సరిపెట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఆసుపత్రిని సందర్శించి సైనికుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments