Webdunia - Bharat's app for daily news and videos

Install App

చత్తీస్‌గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం... సర్కారుకు నోటీసులు

యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (10:19 IST)
యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారని, వారిని దారుణంగా హింసించారని, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. అత్యాచారానికి గురైన 8 మందికి రూ. 3 లక్షలు, లైంగిక వేధింపులకు గురైన ఆరుగురికి రూ. 2 లక్షలు, భౌతిక దాడికి గురై బాధపడ్డ ఇద్దరికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సూచించింది. 
 
అయితే, ఈ ఘటనలు 2015, 2016లో నమోదయ్యాయని, పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తాము 20 మంది బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు పేర్కొంది. కాగా, నవంబర్ 2015లో దాదాపు 40 మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం