శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం... ఒకే రోజు 142 పాజటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (13:41 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం షార్ సెంటరులో పని చేసే ఉద్యోగులపై కరోనా వైరస్ విరుచుకుపడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఒకే రోజు ఏకంగా 142 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
మంగళవారం ఏకంగా 91 మందికి ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అనేక కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులతో షార్ కేంద్రం పని చేస్తుంది. 
 
ఇపుడు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. ఒకే రోజులో 142 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments