Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి...

ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (11:48 IST)
ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 14 యేళ్ళ చిన్నారిని కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగలేదు. అత్యంత కర్కశంగా చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి రక్తస్రావం అయ్యేలా చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments