Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తూ 13మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతైనారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవడంతో ప

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (19:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతైనారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవడంతో పేద కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. 12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
గత నెల అక్టోబరులో సాహిబాబాద్‌లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాలపాలైనారు. ఈ ఘటన మరవక ముందే వస్త్ర మిల్లులో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments