Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో తొక్కిసలాట.. 12 మంది మృత్యువాత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 
కాగా బాబా జై గురుదేవ్ సభ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వీరంతా రాజ్‌ఘాట్ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో బాబా జై గురుదేవ్‌ను చూసేందుకు ఒక్కసారి ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments