Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో తొక్కిసలాట.. 12 మంది మృత్యువాత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 
కాగా బాబా జై గురుదేవ్ సభ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వీరంతా రాజ్‌ఘాట్ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో బాబా జై గురుదేవ్‌ను చూసేందుకు ఒక్కసారి ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments