Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ అదే తప్పు.. గేటు దాటుతున్న ట్రక్కును ఢీకొన్న రైలు. 12 మృతి

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (08:13 IST)
రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం హిస్సార్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే ట్రైన్‌ వస్తున్న విషయం గమనించకుండా డ్రైవర్‌ ట్రక్కును ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments