Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ మండపంలో వధూవరులపై యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కళ్యాణ మండపంలో నూతన వధూవరులపై ఈ యాసిడ్ దాడి జరిగింది. వధూవరులపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో వధువు, వరుడు, ఇద్దరు పిల్లతో పాటు మొత్తం 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
పెళ్లి వేడుకలో కరెంట్ పోయిన సమయంలో ఈ దాడి జరగడంతో ఎవరు దాడి చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భాన్‌పురి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీత్ కశ్యప్ (19)లకు పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో వారి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇందులో కరెంట్ పోవడంతో కళ్యాణ మండలంలో అంధకారం నెలకొంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వధూవరులపై యాసిడ్ దాడి చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments