Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన తిరువనంతపురం - మంగుళూరు ఎక్స్‌ప్రెస్... ప్రయాణికులంతా క్షేమం

కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్‌ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం అర్థరాత్రి 2.30 (ఆదివారం వేకవజామున) గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. మొత్త 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (10:52 IST)
కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్‌ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం అర్థరాత్రి 2.30 (ఆదివారం వేకవజామున) గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. మొత్త 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా గాయపడలేదు. 
 
అదృష్టవాశాత్తూ ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను అక్కడి నుంచి బస్సులో త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌కు తరలించినట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ళరాకపోకలు ఆలస్యమైనట్టు పేర్కొంది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments