Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే ట

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:45 IST)
ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే టీచర్.. ఓ చిన్నారి చెంపఛెల్లుమనిపించింది. అంతే ఆ విద్యార్థిని అక్కడే స్పృహ తప్పి కిందపడిపోయింది. 
 
అనంతరం ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చెంపపై బలంగా కొట్టడంతోనే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బాలికపై చేజేసుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments