Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే ట

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:45 IST)
ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే టీచర్.. ఓ చిన్నారి చెంపఛెల్లుమనిపించింది. అంతే ఆ విద్యార్థిని అక్కడే స్పృహ తప్పి కిందపడిపోయింది. 
 
అనంతరం ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చెంపపై బలంగా కొట్టడంతోనే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బాలికపై చేజేసుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments