Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టుల మెరుపుదాడి.. 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృత్యువాత

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:14 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.
 
సుకుమాలో మావోయిస్టుల సమాచారం ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దీన్ని అదునుగా భావించిన మావోలు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వ‌హిస్తోన్న‌ 11 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లపై కాల్పులు జరిపగా, వారంతా అక్కడిక్కడే చనిపోయారు. 
 
సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతిని బ‌స్త‌ర్ డీఐజీ సుంద‌ర్ రాజు దృవీక‌రించారు. మ‌రోవైపు బుర్కాపాల్‌-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జ‌వాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయ‌ని, వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతుంద‌ని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments