Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి శుభకార్యంలో విషాదం - 11 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:25 IST)
ఉత్తర్పరదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది ప్రమాదవశాత్తు బావిలో పడి కనీసం 11 మంది వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం మేరకు హల్దీ వేడుకలో మహిళలు, బాలికల భారీగా పాల్గొన్నారు. ఆ సమయంలో బావి చుట్టూ రెయిలింగ్ పై కూర్చొని ఉండగా, అది ఒక్కసారి కూలిపోయింది. దీంతో దానిపైన కూర్చొన్న వారంతా బావిలో పడిపోయారు. 
 
బావిలో మునిగి 11 మంది మహిళలు మృతి చెందగా గ్రామస్తులు, పోలీసులు 15 మంది మహిళలను రక్షించారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments