Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జిరగింది. మండి నుంచి షాజియాన్ వెళుతున్న మినీ స్సు ఒకటి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజన్ సిన్హా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరిలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments