Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జిరగింది. మండి నుంచి షాజియాన్ వెళుతున్న మినీ స్సు ఒకటి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజన్ సిన్హా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరిలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments