Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల అరుదైన రాబందును పట్టుకున్నారు..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:36 IST)
కాన్పూర్ స్థానికులు వందేళ్ల అరుదైన హిమాలయాకు చెందిన రాబందును రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం బెనజబర్ ఈద్గా శ్మశానవాటిక సమీపంలో హిమాలయన్ రాబందును రక్షించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. 
 
వారం రోజుల క్రితమే రాబందును చూశామని, అయితే పట్టుకోలేకపోయామని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. 
 
అధికారులు దానిని అలెన్ ఫారెస్ట్ జూకు తరలించి 15 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. రాబందు సుమారు 8 కిలోల బరువు ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments