Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల అరుదైన రాబందును పట్టుకున్నారు..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:36 IST)
కాన్పూర్ స్థానికులు వందేళ్ల అరుదైన హిమాలయాకు చెందిన రాబందును రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం బెనజబర్ ఈద్గా శ్మశానవాటిక సమీపంలో హిమాలయన్ రాబందును రక్షించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. 
 
వారం రోజుల క్రితమే రాబందును చూశామని, అయితే పట్టుకోలేకపోయామని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. 
 
అధికారులు దానిని అలెన్ ఫారెస్ట్ జూకు తరలించి 15 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. రాబందు సుమారు 8 కిలోల బరువు ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments