Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్‌పై 100 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి ఢిల్లీ శివార్ల‌లో జరిగింది. 
 
టొయొటా ఫార్చున‌ర్‌లో వ‌చ్చిన దుండ‌గులు ఏకే 47 రైఫిల్స్‌తో వంద రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బ్రిజ్‌పాల్‌.. ప్ర‌స్తుతం నోయిడాలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఐదుగురు కూడా ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments