Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూలో ఘోరం.. దూసుకొచ్చిన ట్రక్... పది మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (16:20 IST)
మహారాష్ట్రలోని ధూలేలో ఘోరం జరిగింది. ఒక భారీ కంటైనర్ ఒకటి ఒక్కసారిగా దూసుకుని రావడంతో పది మంది మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ కంటైనర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ధూలేలోని పలాస్నేర్ గ్రామ సమీపంలో హైవేపై వెళుతున్న కంటైనర్ లారీ ఈ నాలుగు వాహనాలను ఢీకొని ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ధూలేలోని ముంబై - ఆగ్రా జాతీయ రహదారిపై పలాస్నేర్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments