Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నాటికి అందుబాటులో ‘కొవిషీల్డ్‌’

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:35 IST)
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులో వస్తోంది. ఈ విషయాన్ని పూనేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ‘కొవిషీల్డ్‌’ పేరుతో అభివద్ధి చేసి, పరీక్షిస్తోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ రెండు, మూడో విడత ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై నిర్వహించిన టూర్‌లో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు.

అనంతరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అపెక్స్‌ డ్రగ్‌ రెగ్యులరేటర్‌కు రెండువారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments