Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

Webdunia
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాలకు 45 కిలోమీటర్ల దూరంలో కంగరా జిల్లాలోని హరిపూర్ సమీపంలో ప్రయాణికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.

డ్రైవర్ చేతుల్లోని బస్టు కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెపుతున్నారు. నగ్రోతా సూరియన్ అనే ప్రాంతం నుంచి దెహ్రాకు వెళుతుండగా 100 అడుగుల లోతులో ఉన్న లోయలో బోల్తా పడిందని కంగారా జిల్లా ఎస్పీ అతుల్ ఫల్జెలే తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్టు చెప్పారు. దుర్ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య పెరగవచ్చని సహాయక సిబ్బంది తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments