Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మాకు మన్మోహన్ ఫోన్ : తెలంగాణ బిల్లుకు మద్దతివ్వండి!

Webdunia
మంగళవారం, 30 జులై 2013 (19:41 IST)
File
FILE
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌కు మంగళవారం స్వయంగా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి విలేకరులతో వెల్లడించారు.

ప్రధాని తమ నేత సుష్మకు ఫోన్ చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరారని చెప్పారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. కాగా తెలంగాణ సాకారమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు సుష్మా స్వరాజ్ శుభాకాంక్షలు చెప్పారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments