Webdunia - Bharat's app for daily news and videos

Install App

శౌర్య పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2010 (11:52 IST)
విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచిన త్రివిధ దళాల సిబ్బందికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ శుక్రవారం శౌర్య పతకాలు ప్రదానం చేశారు. రెండు కీర్తిచక్ర (దేశంలో శాంతి సమయంలో అందించే రెండో అత్యుత్తమ పురస్కారం) అవార్డులతోపాటు 23 శౌర్యచక్ర, 15 పరమ్‌ విశిష్ట సేవా పతకాలను అందించారు.

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన తెలుగుతేజం మేజర్‌ జె.సురేశ్‌ సూరితోపాటు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన మేజర్‌ అమిత్‌ ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌కు కీర్తిచక్ర పతకాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అందించారు. సురేశ్ తరపున ఆయన భార్య పల్లవి ఈ పతకాన్ని స్వీకరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments