Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ప్రాంత బాధితులకు అమెరికా సాయం: తిమోతి

Webdunia
భారతదేశంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం లక్షడాలర్ల సహాయాన్ని ప్రకటించింది.

భారతదేశంలో సంభవించిన వరదల కారణంగా ప్రాణనష్టం కలిగి భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. దీనికి తమ వంతు సహాయంగా అమెరికా దేశం లక్ష డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు సమ్మతించిందని భారతదేశంలోని అమెరికా రాయబారి తిమోతి జే రోమర్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం దేశంలోని వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజల స్థితిగతులు హృదయ విదారకంగా ఉన్నాయని, చాలామంది నిలువ నీడ లేక అల్లలాడుతున్నారని, లక్షల సంఖ్యలో నిరాశ్రులైనారని అన్నారు.

వీరిని మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు గాను లక్ష డాలర్లను సహాయంగా ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అమెరికా నిర్ణయించిందని, ఈ మొత్తం సొమ్మును వెంటనే భారతదేశ ప్రధానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments