Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండువేల మందికి హిమలింగ దర్శన భాగ్యం

Webdunia
బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజున రెండు వేల మంది భక్తులకు హిమలింగ దర్శన భాగ్యం కలగనుంది. ఇందుకుగాను జమ్మూ శిబిరం నుంచి సుమారు రెండువేల మంది భక్తులు అమరనాథ్ యాత్రకు భయలుదేరారు. వీరిలో 1,337 మంది పురుషులు, 427 మంది మహిళలు, 82 మంది పిల్లలు కాగా, 133 మంది సాధువులు ఉన్నారు.

వీరు 67 వాహనాలలో బయలుదేరారు. వీరితో చేర్చి ఇప్పటివరకూ సుమారు 18 వేల మంది భక్తులు అధికారికంగా యాత్రకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా ఇదే సమయంలో రెండురోజుల పాటు వరుసగా కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా యాత్రకు అంతరాయం కలిగినట్టు వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రెండో తేది నుంచి అమరనాథ్‌ దర్శనంను ప్రారంభించిన సంగతి విధితమే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments