Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండువేల మందికి హిమలింగ దర్శన భాగ్యం

Webdunia
బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజున రెండు వేల మంది భక్తులకు హిమలింగ దర్శన భాగ్యం కలగనుంది. ఇందుకుగాను జమ్మూ శిబిరం నుంచి సుమారు రెండువేల మంది భక్తులు అమరనాథ్ యాత్రకు భయలుదేరారు. వీరిలో 1,337 మంది పురుషులు, 427 మంది మహిళలు, 82 మంది పిల్లలు కాగా, 133 మంది సాధువులు ఉన్నారు.

వీరు 67 వాహనాలలో బయలుదేరారు. వీరితో చేర్చి ఇప్పటివరకూ సుమారు 18 వేల మంది భక్తులు అధికారికంగా యాత్రకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా ఇదే సమయంలో రెండురోజుల పాటు వరుసగా కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా యాత్రకు అంతరాయం కలిగినట్టు వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రెండో తేది నుంచి అమరనాథ్‌ దర్శనంను ప్రారంభించిన సంగతి విధితమే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments