Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంత్రిక్-దేవాస్ ఒప్పందంపై విచారణకు కమిటీ: కేంద్రం

Webdunia
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్-దేవాస్ మల్టీమీడియా మధ్య కుదిరిన ఒప్పందంపై విచారణ జరిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేబినెట్ మాజీ కార్యదర్శి చతుర్వేది, ప్రణాళికా సంఘం సభ్యుడు రొడ్డం నరసింహంలకు స్థానం కల్పించారు. ఈ ఒప్పందంపై ఇద్దరు సభ్యుల కమిటీ విచారణ జరిపి నెలరోజుల్లో ప్రధానమంత్రికి నివేదిక సమర్పించనుంది.

గత 2005 సంవత్సరంలో ఈ యాంత్రింక్స్-దేవాస్ మల్టీమీడియా సంస్థల మధ్య ఎస్ బాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల ఒప్పందం కుదిరింది. ఇందులో రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ దేవాస్ సంస్థ ఇస్రోకు చెందిన మాజీ ఉన్నతాధిరి చంద్రశేఖర్‌ది. ఈ నేపథ్యంలో.. ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments