Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్పు కోరుతున్న గుజరాత్ : లాలూ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2007 (10:23 IST)
గుజరాత్ రాష్ట్ర ప్రజలు అధికార మార్పిడిని కోరుకుంటున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలకు పీడకలగా మిగిలిపోయిన 2002నాటి 'ఆపరేషన్ కళంక్‌'కు ఆ రాష్ట్రముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ (భాజపా) బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన లాలూప్రసాద్ యాదవ్ కుటుంబసమేతంగా ఆదివారం తిరుమలేశుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు భాజపాకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తద్వారా మతవాదాన్ని మట్టుబెట్టి లౌకికవాదానికి పట్టం కడతారని లాలూ జోస్యం చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments