Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాన్ కీ మూన్‌కు మద్దతు ప్రకటించిన భారత్

Webdunia
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న ప్రస్తుత చీఫ్ బాన్ కీ మూన్‌కు భారత్ మద్దతు ప్రకటించింది. 2007లో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బాన్ కీ మూన్ పదవీకాలం డిసెంబరు 31వ తేదీతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో 2012-16 సంవత్సరానికి గాను ఐదేళ్ళపాటు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించేందుకు ఆయన పోటీ పడనున్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య దేశాలకు ఆయన లేఖ కూడా రాశారు.

దీంతో బాన్ కీ మూన్‌కు భారత్ మద్దతు ప్రకటించింది. కాగా, ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఇప్పటి వరకు మూన్ మినహా ఇతరులెవ్వరూ పోటీ పడక పోవడం గమనార్హం. దీంతో ఆయన రెండో సారి ఎన్నిక కావడం ఖాయమని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments