Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తర్‌లో మావోయిస్టుల దాడి: 45 మంది అదృశ్యం

Webdunia
బుధవారం, 11 జులై 2007 (13:57 IST)
ఛత్తీస్‌ఘర్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో 45 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ డీజీపీ విశ్వరంజన్ మాట్లాడుతూ... దంతెవాడ జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులను పట్టుకోవటానికి వెళ్లిన భద్రతా దళాలు తిరిగి వస్తుండగా మావోయిస్టులు చుట్టిముట్టారని తెలిపారు.

ఈ సంఘటనలో భద్రతా దళ సిబ్బందిలో కొందరు మృతి చెందడమే కాకుండా, పలువురు గాయాల పాలయి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందు కోసం చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments