Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రిపై విశ్వాసం పోయింది : అన్నా హజారే వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2012 (14:58 IST)
File
FILE
దేశంలో అవినీతి నిర్మూలనకు కేంద్రంలోని యూపీఏ సర్కారు చేపట్టిన చర్యలు పట్ల అవినీతి ఉద్యమకారుడు అన్నా హజారే నిరాసక్తతను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిగా లేవని అందువల్ల ప్రధానమంత్రిపై తనకు విశ్వాసం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌‍ పట్ల ఎంతో నమ్మకం ఉండేదన్నారు. కానీ ఇపుడు ఆయన పట్ల విశ్వాసం పూర్తిగా సన్నిగిల్లి పోయిందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మంచి వారిని ఎంచుకుని వారిని పార్లమెంట్‌కు పంపించాలన్నారు. అపుడే వారి నుంచి కొంత మార్పును ఎదురు చూడాలన్నారు. గత 65 యేళ్ల కాలంలో ప్రజా ప్రయోజనార్ధం ఒక్క బిల్లును కూడా లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించలేదని ఆయన వాపోయారు. పెక్కుమంది నేతలు అవినీతి అరోపణల్లో చిక్కుకుంటున్నారన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments