Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకంపై నిషేధం ఎత్తివేత: జశ్వంత్ హర్షం

Webdunia
గుజరాత్ హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో తాను రాసిన "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం" పుస్తకంపై నిషేధం ఎత్తివేయడం పట్ల బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జశ్వంత్ సింగ్ జిన్నాపై రాసిన వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నిషేధం ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ గుజరాత్ హైకోర్టు నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జశ్వంత్ సింగ్ మాట్లాడుతూ తాజా కోర్టు తీర్పు సంతృప్తికరంగా ఉందన్నారు. తన పుస్తకంపై నిషేధం ఎత్తివేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యంగం కల్పించిన భావ ప్రకటన హక్కును కోర్టు కాపాడిందన్నారు.

మనమందరం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం పుస్తకాన్ని నిషేధించేందుకు దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరించలేదని, అందువలన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments