Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు రాష్ట్రాలకు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జుల నియామకం

Webdunia
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పలు రాష్ట్రాలకు పార్టీ తరపున ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించారు. త్వరలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు రాజ్‌నాథ్ సింగ్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అలాగే, ఉత్తరాఖండ్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు.

వీరిద్దరితో పాటు పంజాబ్‌కు జేపీనడ్డా, హర్యానాకు డాక్టర్ హర్షవర్ధన్, జమ్మూకాశ్మీర్‌కు జగ్దీష్ ముఖీ, కో ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ అనిల్ జైన్, హిమాచల్ ప్రదేశ్ కో ఇన్‌ఛార్జ‌గా శ్యామ్ జజూ, ఢిల్లీకి నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కో ఇన్‌ఛార్జ్‌గా రావేశ్వర్ చౌరాసియాలను నియమించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments