Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతిలో గ్రేడింగ్ విధానానికి గ్రీన్ సిగ్నల్

Webdunia
పదో తరగితిలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ సోమవారం ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని పదోతరగతితోపాటు సీబీఎస్ఈలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

కేవలం ఒక్క పరీక్ష ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కవేయక సంవత్సరం మొత్తమ్మీద వారి ప్రతిభను ఆధారం చేసుకుని ఈ గ్రేడింగ్ ఉంటుందన్నారు. కాగా ఈ విధానానికి సీఎబీఇ మద్దతు తెలిపిందని సిబాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

టెన్త్ పరీక్షలలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు కోరిన మీదట తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments