Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి 2జి స్పెక్ట్రమ్ కేసులో విచారణ ప్రారంభం!

Webdunia
వేసవి సెలవుల విరామం అనంతరం 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సెలవుల కారణంగా అన్ని జిల్లా కోర్టులు మూతపడ్డాయి. ఈ కోర్టులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. దీంతో వేసవి విరామం కారణంగా నిలిపివేసిన 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం విచారణ కూడా తిరిగి ప్రారంభం కానుంది.

ఈ కేసులో ప్రధాన నిందితులైన టెలికామ్‌ శాఖ మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, స్వాన్‌ టెలికామ్‌ ప్రమోటర్‌ షహీద్‌ ఉస్మాన్‌ బల్వా, మరో 11 మంది నిందితులు ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ముందు హాజరవుతారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను పురస్కరించుకొని షైనీ కోర్టు ప్రత్యేకంగా ఈ కేసును విచారిస్తున్న విషయం విదితమే. కోర్టు ఈ కేసులో చివరిసారిగా జూన్‌ 10వ తేదీన విచారణ నిర్వహించింది. ఇప్పటి వరకు డాక్యుమెంట్ల పరిశీలన జరిగింది. ఇకమీదట కోర్టు ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదుల వాదనలను ప్రత్యేక కోర్టు ఆలకించనుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments