Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: దిగ్విజయ్ సింగ్ స్పష్టం

Webdunia
FILE
సీడబ్ల్యూసీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలన్నారు. సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీ విధేయుడని, ఆయనతో తాను మాట్లాడుతానని భరోసా ఇచ్చారు.

విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కరించుకునేందుకే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని తెలిపారు. అన్ని సమస్యలను ఆంటోనీ కమిటీ పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆంటోనీ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుందని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments