Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల దుర్మరణం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2011 (12:08 IST)
తమిళనాడు రాష్ట్రంలోని సేలం సేలం జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు.

ఈ ప్రమాదం సోమవారం వేకువజామున ఉదయం 1.40 గంటలకు జరిగిందని సేలం జిల్లా కలెక్టర్ మకరభూషణ, జిల్లా ఎస్పీ ముత్తుస్వామి తెలిపారు. పలువురు అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమలై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. గాయపడిన ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు.. ఒక భక్తులు, 12 మంది బస్సు ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments