Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై లష్కరే తోయిబా గురి : నిఘా హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం

Webdunia
FILE
ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నింది. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో తీవ్రవాద దాడులు నిర్వహిస్తామని లష్కరే తోయిబా వ్యవస్థాపక అధినేత హఫీజ్ సయీద్ గత నెల పాకిస్థాన్‌లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై ఈ హెచ్చరికలను జారీ చేశాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments