Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతం

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2009 (15:59 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదుల చొరబాట్లు ఉన్నట్టు భద్రతా వర్గాలు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

దీంతో స్థానిక పోలీసుల సహకారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు పలు ప్రాంతాల్లో వేర్వేరుగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది నూర్ మొహ్మద్‌తో పాటు.. మరో ఎనిమిది మిలిటెంట్లు హతమైనట్టు భద్రతాధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments