జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతం

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2009 (15:59 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదుల చొరబాట్లు ఉన్నట్టు భద్రతా వర్గాలు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

దీంతో స్థానిక పోలీసుల సహకారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు పలు ప్రాంతాల్లో వేర్వేరుగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది నూర్ మొహ్మద్‌తో పాటు.. మరో ఎనిమిది మిలిటెంట్లు హతమైనట్టు భద్రతాధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments