Webdunia - Bharat's app for daily news and videos

Install App

జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్!

Webdunia
FILE
" జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌‌కు కేంద్రం అనుమతినిచ్చింది.

తాను రాసిన "జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి జశ్వంత్ సింగ్ పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు.

ఈ నెల 26వ తేదీన కరాచీ చేరుకోనున్న జశ్వంత్ సింగ్.. మరుసటి రోజు (27వతేదీ) పుస్తక ఆవిష్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. ఇస్లామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి బీజీపీ పాకిస్తాన్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలి జిన్నా హాజరవుతారు.

ఇకపోతే.. జశ్వంత్ సింగ్ పాక్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిందని ఓ ఆన్‌లైన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments